కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Raj Gopal Reddy: మునుగోడులో ఓడిపోతామని కేసీఆర్‌కు భయం పట్టుకుంది

Update: 2022-09-02 04:00 GMT

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komatireddy Raj Gopal Reddy: తెలంగాణలో త్వరలోనే ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తన రాజీనామా తర్వాత ప్రభుత్వం దిగి వచ్చి అందిస్తున్న సేవలను చూసి మునుగోడు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ ఎన్నికల తీర్పు.. చరిత్ర సృష్టించనున్నదని అన్నారు. మరో ఆరు నెలల్లో మునుగోడులో జరగనున్న ఎన్నికల్లో ఓడిపోతామని కేసీఆర్ గుబులు చెందుతున్నాడని అన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల కోసం సిద్దమయ్యే అవకాశం ఉందన్నారు.

Tags:    

Similar News