సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కుమారస్వామి

*రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి

Update: 2022-09-10 11:03 GMT

సీఎం కేసీఆర్‌తో భేటీకానున్న కుమారస్వామి

EX CM Kumaraswamy: రేపు మధ్యాహ్నం ప్రగతిభవన్‌కు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి రానున్నారు. సీఎం కేసీఆర్‌తో ఆయన భేటీకానున్నారు. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై ఇరువురు చర్చించనున్నారు. సీఎం కేసీఆర్‌తో కలిసి లంచ్‌ చేయనున్నారు కుమారస్వామి.

Tags:    

Similar News