CM KCR: సీఎం కేసీఆర్‌తో జేడీఎస్‌ నేత కుమారస్వామి భేటీ

CM KCR: జాతీయ రాజకీయాలపై చర్చ

Update: 2022-09-11 08:39 GMT

సీఎం కేసీఆర్‌తో జేడీఎస్‌ నేత కుమారస్వామి భేటీ

CM KCR: సీఎం కేసీఆర్‌తో జేడీఎస్‌ నేత కుమారస్వామి భేటీ అయ్యారు. జాతీయ రాజకీయాలపై ఇరువురు చర్చిస్తున్నారు. కాసేపట్లో కేసీఆర్‌తో కలిసి లంచ్‌ చేయనున్న కుమారస్వామి.. సాయంత్రం వరకు ప్రగతిభవన్‌లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News