Marri Janardhan Reddy: ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి ఐటీ నోటీసులు

Marri Janardhan Reddy: ఇవాళ ఐటీ కార్యాలయానికి రావాలని నోటీసులు

Update: 2023-06-23 04:29 GMT

Marri Janardhan Reddy: ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి ఐటీ నోటీసులు

Marri Janardhan Reddy: నాగర్‌కర్నూలు ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఐటీ కార్యాలయానికి రావాలని నోటీసులో పేర్కొన్నారు. 3 రోజుల పాటు మర్రి జనార్ధన్‌రెడ్డికి చెందిన..జేసీ బ్రదర్స్‌ షోరూమ్స్‌తో పాటు అమీర్‌పేట్‌లోని కార్పొరేట్‌ ఆఫీస్‌లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు.

Tags:    

Similar News