Challa Dharma Reddy: దళితబంధు ఇవ్వడంతోనే ఓడిపోయాను

Challa Dharma Reddy: నడికూడ మండలంలో 25 మందికి దళితబంధు ఇస్తే.. 8,600 ఓట్లు మాయం అయ్యాయి

Update: 2024-03-10 14:15 GMT

Challa Dharma Reddy: దళితబంధు ఇవ్వడంతోనే ఓడిపోయాను

Challa Dharma Reddy: దళితబంధు ఇవ్వడం వల్లే పరకాలలో ఓడిపోయానని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కామెంట్ చేశారు. నడికూడ మండలంలో 25 మందికి దళితబంధు ఇస్తే... 8 వేల 600 ఓట్లు మాయమయ్యాయన్నారు. కేసీఆర్ ఎంత మందికి దళిత బంధు ఇస్తే అంత మందికి ఇచ్చేవాన్ని అని తెలిపారు. 11 వేల మంది ఆశపడితే ఎలా ఇవ్వగలనని ప్రశ్నించారు చల్లా ధర్మారెడ్డి.

Tags:    

Similar News