మరో సంగీత ఉదాంతం.. భార్య, అత్తమామాలను చితికబాదిన భర్త

Update: 2019-12-07 12:40 GMT
పటాన్ చెరు

సంగారెడ్డి జిల్లా పటాన్ చెరులో మరో సంగీత ఉదాంతం బయటపడింది. భార్య, అత్త మామలను భర్త, అతని సోదరుడు చితకబాధారు. హయత్ నగర్ కు చెందిన అనూషతో పటాన్ చెరుకు చెందిన రఘుమా రెడ్డికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. అత్తింటి వేధింపులపై మాట్లాడేందుకు వెళ్లిన అనూష ఆమె తల్లిదండ్రులను కర్రలు, బెల్టుతో చితక బాదారు. ఇది చూసిన కాలనీ వాసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. రఘురామరెడ్డి భార్య అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

Tags:    

Similar News