ములుగు జిల్లా మంగపేటలో కూలీలపై తేనెటీగల దాడి

Mulugu District: 40 మంది ఉపాధిహామి కూలీలకు గాయాలు

Update: 2022-06-25 07:41 GMT

ములుగు జిల్లా మంగపేటలో కూలీలపై తేనెటీగల దాడి

Mulugu District: ఉపాధిహామీ కూలీలపై తేనెటీగలు దాడి చేశాయి. ఈ ఘటనలో 40 మంది కూలీలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులకు మంగపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స కొనసాగుతుంది.

Tags:    

Similar News