నేడు ఆర్టీసీ సమ్మె, ప్రైవేటీకరణపై హైకోర్టులో విచారణ

5100 రూట్ల ప్రైవేటీకరణపై అదనపు అఫిడవిట్ దాఖలు ప్రభుత్వాన్ని అస్థిరపరచాలని ప్రతిపక్షాలు, యూనియన్లు...

Update: 2019-11-18 02:28 GMT

ఆర్టీసీ సమ్మె, ప్రైవేటీకరణపై నేడు హైకోర్టులో విచారణ జరుగనుంది. సమ్మె, ప్రైవేటీకరణపై సీఎస్ ఎస్.కె.జోషి, ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వాన్ని అస్తిర పరచాలని ప్రతిపక్షాలు, యూనియన్లు కుట్ర పన్నారంటూ సునీల్ శర్మ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె చట్టవిరుద్ధమంటూ సీఎస్ మరో అఫిడవిట్‌లో తెలిపారు. 

Tags:    

Similar News