Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు

Telangana: ఉదయం 8 గంటల నుంచి మ.12.30 వరకు క్లాస్‌లు

Update: 2024-03-15 04:14 GMT

Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటిపూట బడులు

Telangana: తెలంగాణలో ఇవాళ్టి నుంచి ఒంటి పూట బడులు ప్రారంభం అయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పకుండా ఒంటి పూట బడులు అమలు చేయాలని పాఠశాల విద్యశాఖ కమిషనర్ ఆదేశించారు. పదో తరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.

Tags:    

Similar News