భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌... ఆరుగురు మావోయిస్టులు మృతి

Bhadradri Kothagudem: చర్ల మండలం చిన్నచందా అటవీప్రాంతంలో ఘటన...

Update: 2021-12-27 04:45 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌... ఆరుగురు మావోయిస్టులు మృతి

Bhadradri Kothagudem: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. చర్ల మండలం చిన్నచందా అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులు మధ్య కాల్పులు జరిగాయి. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు.

Tags:    

Similar News