మునుగోడు బైపోల్‌ నేపథ్యంలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు.. కారులో పట్టుబడ్డ బంగారం

*ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు

Update: 2022-10-30 07:01 GMT

మునుగోడు బైపోల్‌ నేపథ్యంలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు.. కారులో పట్టుబడ్డ బంగారం

Yadadri: యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ వద్ద బంగారం పట్టుబడింది. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో పంతంగి టోల్‌ప్లాజా వద్ద కేంద్ర బలగాలు తనిఖీలు నిర్వహించాయి. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వస్తున్న ఓ కారులో బంగారం గుర్తించారు. సుల్తానా, షరీఫ్‌, జావెద్‌లను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. వారి నుంచి బంగారం స్వాధీనం చేసుకొని విచారిస్తున్నారు.

Tags:    

Similar News