వీడిన పంజగుట్ట చిన్నారి హత్యకేసు.. తల్లి వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి..

Punjagutta: హైదరాబాద్‌ పంజాగుట్ట చిన్నారి హత్యకేసును పోలీసులు ఛేదించారు.

Update: 2021-11-13 10:43 GMT

వీడిన పంజగుట్ట చిన్నారి హత్యకేసు.. తల్లి వివాహేతర సంబంధం.. ప్రియుడితో కలిసి..

Punjagutta: హైదరాబాద్‌ పంజాగుట్ట చిన్నారి హత్యకేసును పోలీసులు ఛేదించారు. కన్నతల్లే కూతుర్ని హత్య చేసినట్లుగా నిర్ధారించారు. మియాపుర్‌కు చెందిన నిందితురాలు హీనా బేగం భర్త చనిపోయిన తరువాత పాతబస్తీకి చెందిన ఖాదర్‌తో వివాహేతర సంబంధం కొనసాగిస్తుంది. ఖాదర్‌తో కలిసి హీనా బేగం హత్య చేసినట్లుగా తేల్చారు. మద్యానికి బానిసైనా ఖాదర్‌ పిల్లలతో బెగ్గింగ్‌ చేయించే వ్యక్తి.. ఇతడు ముంబై, జైపూర్‌లో పిల్లలతో బెగ్గింగ్‌ చేయించేవాడు. కాగా.. చిన్నారి బెగ్గింగ్‌ చేయనని.. తన తండ్రి దగ్గరకు వెళ్తానని చెప్పడంతో ఖాదర్‌ కోపోద్రిక్తుడై చిన్నారిని కొట్టి చంపాడు. అటు చిన్నారి మృతదేహాన్ని బెంగళూరు నుంచి బస్‌లో హైదరాబాద్‌కు తీసుకొచ్చి పడేశారు.

Tags:    

Similar News