Etela Rajender: తొలిసారి బీజేపీ కార్యాలయానికి ఈటల రాజేందర్‌

Etela Rajender: కాషాయ కండువా కప్పుకున్నాక తొలిసారి బీజేపీ కార్యాలయానికి ఈటల

Update: 2021-06-21 08:42 GMT

ఈటెల రాజేందర్ (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: బీజేపీ నేత ఈటల రాజేందర్‌ తొలిసారి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అడుగుపెట్టారు. బీజేపీ కార్యాలయంలో ఈటలకు బండి సంజయ్, తరుణ్‌చుగ్ స్వాగతం పలికారు. ఈటల రాక నేపథ్యంలో బీజేపీ కార్యాలయం దగ్గర అభిమానులు భారీగా స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. 

Tags:    

Similar News