Etela Rajender: సిద్దిపేట గుడటిపల్లి భూ నిర్వాసితులకు ఈటల పరామర్శ

Etela Rajender: *ప్రజల న్యాయమైన డిమాండ్లు ప్రభుత్వం నెరవేర్చాలి *పోలీసులతో దౌర్జన్యం చేయడం దారుణం

Update: 2021-12-25 15:00 GMT

రైతులకు అండగా బీజేపీ ఉంటుంది

Etela Rajender: సిద్దిపేట జిల్లా అక్కన్నపేట గుడటిపల్లి భూ నిర్వాసితులను ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పరామర్శించారు. ప్రజల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోగా పోలీసులతో దౌర్జన్యం చేస్తారా అంటూ ఫైర్ అయ్యారు ఈటల. రైతులకు పూర్తిస్థాయి పరిహారం అందేవరకు బీజేపీ అండగా ఉంటుందని చెప్పారు ఈటల. ‎

Tags:    

Similar News