Etela Rajender: ఐదు దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ.. నినాదాలకు పరమైతమైంది
Etela Rajender: కాంగ్రెస్పై మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్
Etela Rajender: కాంగ్రెస్పై మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఐదు దశాబ్దాలుగా పాలించిన కాంగ్రెస్ పార్టీ నినాదాలకు పరిమైతమైందని ఆయన విమర్శించారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. మల్కాజ్గిరి ప్రజలు గర్వంగా చెప్పుకునే విధంగా పనిచేస్తానని ఈటల రాజేందర్ తెలిపారు. మేడ్చల్ జిల్లా జీడీమెట్లలోని బీమా ఫ్రైడ్ అపార్టెమెంట్ వాసులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.