కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

రాజగోపాల్‌రెడ్డి, కుటుంబీకుల కంపెనీల నుండి రూ.5.24 కోట్లు ఓటర్లకు బదిలీ అయ్యాయని ఈసీకి ఫిర్యాదు

Update: 2022-10-31 00:54 GMT

కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు

Election Commission of India: మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. రాజగోపాల్ రెడ్డి , ఆయన కుటుంబీకులకు చెందిన కంపెనీల నుండి 5 కోట్ల 24లక్షలు ఓటర్లకు బదిలీ అయ్యాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. ఫిర్యాదుపై సోమవారం సాయంత్రం 4 గంటలలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. బదిలీ అయిన డబ్బులు ఓటర్ల కొనుగోలు కోసం కాదని నిరూపణ చేయాలని రాజగోపాల్ రెడ్డిని సీఈసీ ఆదేశించింది.

Full View


Tags:    

Similar News