ఏసీబీకి చిక్కిన ద్వారకాపేట్‌ వీఆర్వో రవీందర్

Update: 2021-01-21 14:00 GMT

భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం ద్వారకాపేట్ వీఆర్వో రవీందర్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఓ ల్యాండ్ సెటిల్ మెంట్ విషయంలో హైదరాబాద్‌లోని హబ్జీగూడ హోటల్ లో డీల్ కుదుర్చుకుంటున్న సమయంలో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వో రవీందర్ నుంచి రెండు లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. 

Full View


Tags:    

Similar News