DL Ravindra Reddy: మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాజీ మంత్రి డీఎల్

DL Ravindra Reddy: 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని డీఎల్ ప్రకటన

Update: 2021-10-15 11:31 GMT

మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి మాజీ మంత్రి డీఎల్ (ఫైల్ ఇమేజ్)

DL Ravindra Reddy: మాజీ మంత్రి డీఎల్ మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారు. ఈ విషయాన్ని డీఎల్ స్వయంగా ప్రకటించారు. 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని తెలిపారు. అయితే.. ఏ పార్టీ తరపున పోటీ చేస్తానన్నది ఇప్పుడే చెప్పలేనన్నారు. ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు డీఎల్. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలుగా మారిపోయారన్నారు. సొంత ఖజానా నింపుకోవడమే ధ్యేయంగా పాలకులు పనిచేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో దురదృష్టకరమైన పరిస్థితి నెలకొందని విరుచుకుపడ్డారు. 

Full View


Tags:    

Similar News