HYD News: హైదరాబాద్ నారాయణగూడలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ
HYD News: సక్షమ్ తెలంగాణ ఆధ్వర్యంలో పంపిణీ
HYD News: దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం పెంపొందించి, వారిక ఉపాధి కల్పించడమే లక్ష్యంగా సక్షమ్ తెలంగాణ విభాగం పనిచేస్తుందన్నారు ఆ సంస్థ ఉపాధ్యక్షుడు దయాకర్. హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ కాలేజీలో దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా 120 మంది దివ్యాంగులకు బ్యాటరీ ట్రై సైకిళ్లు, వీల్ చైర్లు, హియరింగ్ మెషిన్లను అందజేశారు.