హన్మకొండ శాయంపేటలో డీసీఎం, బొలెరో ఢీ.. ముగ్గురు మృతి, ఐదుగురి పరిస్థతి విషమం...

Hanamkonda - Accident: రోడ్డుపై తెగిపడిన చేతులు, చెల్లాచెదురుగా మృతదేహాలు...

Update: 2022-04-08 04:17 GMT

హన్మకొండ శాయంపేటలో డీసీఎం, బొలెరో ఢీ.. ముగ్గురు మృతి, ఐదుగురి పరిస్థతి విషమం... 

Hanamkonda - Accident: హన్మకొండ జిల్లా శాయంపేట సమీపంలో డీసీఎం, బొలెరో వాహనం ఢీ కొన్నాయి. ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

Tags:    

Similar News