కమలం గూటికి చేరిన దాసోజు శ్రవణ్

Dasoju Sravan: ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరిన శ్రవణ్

Update: 2022-08-07 03:55 GMT

కమలం గూటికి చేరిన దాసోజు శ్రవణ్

Dasoju Sravan: తెలంగాణ రాజకీయాల్లో వలసల జోరు కొనసాగుతోంది. అయితే ఈ వలసలు ప్రధానంగా కాంగ్రెస్ నుంచి బీజేపీ లోకి కొనసాగుతున్నాయి. ఇప్పటికే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. తాజాగా కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కాషాయ కండువా కప్పుకున్నారు. ఢిల్లీలో తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. దాసోజు శ్రవణ్‌కు బీజేపీ కండువా కప్పిన పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.

Tags:    

Similar News