Vemulawada: వేములవాడలో భక్తుల రద్దీ

Vemulawada: మేడారం జాతర నేపథ్యంలో రాజన్న దర్శనానికి తరలివస్తున్న భక్తులు

Update: 2022-02-07 03:36 GMT

వేములవాడలో భక్తుల రద్దీ

Vemulawada: రాజన్న సిరిసిల్ల వేములవాడలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. నిన్నటి నుంచి నిర్విరామంగా దర్శనం కొనసాగుతుంది. దర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. మేడారం జాతర నేపథ్యంలో వేములవాడ రాజన్న దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.

Tags:    

Similar News