నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాస

ఎంపీ ఉత్తమ్, సీనియర్ నేత జానారెడ్డి ముందే వాగ్వాదం

Update: 2022-01-17 11:52 GMT

నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాస

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం రసాభాసగా మారింది. ఎంపీ ఉత్తమ్ కుమార్‌రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి సమక్షంలోనే కార్యకర్తలు రచ్చ చేశారు. సీనియర్ నాయకులను వేదిక పైకి ఆహ్వానించకపోవడంతో ఓ వర్గం వాగ్వాదానికి దిగగా ప్లెక్సీలో తమ నాయకుడు లక్ష్మారెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన వర్గీయులు గొడవ చేశారు. వేదిక పైనే ఆందోళనకు దిగారు.

Tags:    

Similar News