బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్‌

ఛార్జ్‌షీట్ విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి

Update: 2024-04-25 07:13 GMT

బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్‌షీట్‌

 బీజేపీ పాలన, ఇచ్చిన హామీలపై తెలంగాణ పీసీసీ ఛార్జ్‌షీట్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. కాసేపట్లో టీపీసీసీ చీఫ్‌ ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో కాంగ్రెస్ చార్జ్​షీట్ విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్​చార్జ్ దీపాదాస్ మున్షీతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ప్రజలకు మోడీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్ర వివక్షను ఇందులో ప్రస్తావించనుంది కాంగ్రెస్.

Tags:    

Similar News