టీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్‌కు మధ్య వాగ్వాదం

Update: 2019-07-16 07:13 GMT

హైదరాబాద్ చైతన్యపురిలో టీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమక్షంలోనే ఈ గొడవ జరిగింది. చైతన్యపురిలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడానికి తలసాని వచ్చిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కార్పొరేటర్ జిన్నారం విఠల్ రెడ్డిపై కార్యకర్తలు తలసానికి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన మంత్రి అందరికీ సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు.

Full View

Tags:    

Similar News