Kamareddy: కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము

* దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో... శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం

Update: 2022-11-27 06:24 GMT

కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము

Kamareddy: కామారెడ్డి జిల్లాలో శివలింగంపై నాగుపాము ప్రత్యక్షం భక్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. దోమకొండ శివారులోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో శివలింగంపై గంట పాటు నాగుపాము ప్రదక్షిణలు చేసినట్లు భక్తులు చెబుతున్నారు. నాగుపాము ప్రదక్షిణలు చూసేందుకు భక్తులు భారీగా పోటెత్తారు.

Full View
Tags:    

Similar News