Revanth Reddy: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన సీఎం రేవంత్
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు.
Revanth Reddy: కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయిన సీఎం రేవంత్
Revanth Reddy: ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ పరిధిలోని 98.2 ఎకరాల భూములు తెలంగాణ ప్రభుత్వానికి బదలాయించాలని విన్నవించారు. మూసీ- ఈసా నదుల సంగమం సమీపంలో గాంధీ సర్కిల్ ఆఫ్ యూనిటీ నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు రక్షణ మంత్రికి తెలియజేశారు. జాతీయ సమైక్యత, గాంధేయ విలువలకు సంకేతంగా గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ నిలుస్తుందని కేంద్ర మంత్రికి వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.