ఆర్టీసీ సమ్మెపై కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం

ప్రగతిభవన్ లో జిల్లా కలెక్టర్లతో సీఎం కేసీఆర్ సమావేశం 30రోజుల ప్రత్యేక ప్రణాళికపై సమీక్ష ఆర్టీసీ సమ్మె పరిణామాలపై చర్చిస్తున్న కేసీఆర్ సమ్మెపై ప్రభుత్వం కఠినంగా ఉంది-కేసీఆర్ జిల్లాల్లో శాంతిభద్రతలపై కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి-కేసీఆర్

Update: 2019-10-10 07:57 GMT

తెలంగాణ సీఎం కేసీఆర్ అద్యక్షతన ప్రగతి భవన్ లో జిల్లా కలెక్టర్ల సమావేశం కొనసాగుతుంది. గ్రామాల్లో 30 రోజుల ప్రణాళిక అమలుపై సీఎం కేసీఆర్ కలెక్టర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామాల అభివృద్ధికి 339 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె,ఇతర అంశాలపైనా సీఎం కేసీఆర్ కలెక్టర్లతో చర్చిస్తున్నారు. సమావేశంలో మంత్రులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News