KCR In Patna: గాల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన కేసీఆర్‌

KCR In Patna: బిహార్ పర్యటనలో భాగంగా గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు.

Update: 2022-08-31 09:34 GMT

KCR In Patna: గాల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు ఆర్థికసాయం అందించిన కేసీఆర్‌

KCR In Patna: బిహార్ పర్యటనలో భాగంగా గాల్వాన్ అమరవీరుల కుటుంబాలకు సీఎం కేసీఆర్ చెక్కులు పంపిణీ చేశారు. అలాగే సికింద్రాబాద్ టింబర్ డిపోలో మృతి చెందిన కూలీల కుటుబాలకు కూడా చెక్కులు అందించారు. ఐదుగురు బిహార్ సైనికుల కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం, అదేవిధంగా సికింద్రాబాద్ టింబర్ డిపోలో ఇటీవల మరణించిన 12 మంది వలస కార్మికుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు.

Tags:    

Similar News