73వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. గోల్కండ కోటపై జెండా ఎగురవేసిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో రైతు రుణం మాఫీ చేసి చేసినట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. లక్ష రూపాయల వరకున్న పంట రుణాలను మాఫీ చేసినట్లు కేసీఆర్ వెల్లడించారు.