Khammam: ఖమ్మం జిల్లాలో రెచ్చిపోయిన విద్యార్థులు

Khammam: సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల వీరంగం

Update: 2022-05-01 13:00 GMT

Khammam: ఖమ్మం జిల్లాలో రెచ్చిపోయిన విద్యార్థులు

Khammam: ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సాయి స్ఫూర్తి ఇంజనీరింగ్ విద్యార్థులు కళాశాల ఎదుట హల్చల్ చేశారు. సీనియర్స్ , జూనియర్స్ గ్రూపులుగా విడిపోయి చితకొట్టుకున్నారు. కర్రలతో వీరంగం సృష్టించారు. జాతీయ రహదారి పక్కనే ఉన్న కాలేజ్ ప్రధాన గేట్ వద్దనే దాడులకు తెగబడ్డారు. ఆ సీన్ చూసిన స్థానికులు ఒక్కసారిగా భయాందోళన చెందారు. ఇంత జరుగుతున్న యాజమాన్యం పట్టించుకోకపోవడంతో స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Tags:    

Similar News