Social Media: సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ దర్యాప్తు

Social Media: సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది.

Update: 2021-05-25 06:16 GMT

సోషల్‌ మీడియా(రెప్రెసెంటేషనల్  ఇమేజ్ )

Social Media: సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టేవారిపై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. గత నాలుగు రోజులుగా సోషల్‌ మీడియాలో న్యాయవాదులపై అసత్య ప్రచారం జరుగుతోంది. కుట్రపూరితంగా పోస్టులు పెడుతున్నారని సీఐడీకి సమాచారం అందింది. దీంతో సీఐడీ ఈ పోస్టులపై నిఘా పెట్టింది. గతంలోనే సోషల్‌ మీడియాలో దుష్ప్రచారంపై చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది.

Tags:    

Similar News