CM KCR: యాదాద్రికి చేరుకున్న సీఎం కేసీఆర్‌

CM KCR: ఆలయ పనులను పరిశీలిస్తున్న కేసీఆర్ * ప్రధాన ఆలయంలో గోల్డ్ కలర్ లైటింగ్‌

Update: 2021-06-21 13:30 GMT
సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: వరంగల్‌ పర్యటనను ముగించుకున్న సీఎం కేసీఆర్.. యాదాద్రికి చేరుకున్నారు. కాసేపట్లో యాదాద్రి ప్రధాన ఆలయంలో బంగారు వర్ణం గల లైటింగ్‌ను ఆయన పరిశీలించనున్నారు. అనంతరం ఆలయ అధికారులతో సమావేశం కానున్నారు సీఎం కేసీఆర్‌.

Tags:    

Similar News