తెలంగాణాలో కార్యకర్తల నుండే నాయకులను సిద్దం చేస్తా : చంద్రబాబు

నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలే టీడీపీకి బలం అన్నారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ... తెలంగాణలో కార్యకర్తల నుండే నాయకులను సిద్దం చేస్తానని తెలంగాణాలో మళ్ళీ టీడీపీని పుంజుకునేలా చేస్తానని అన్నారు

Update: 2019-08-29 01:58 GMT

నాయకులు పార్టీని వీడినా కార్యకర్తలే టీడీపీకి బలం అన్నారు ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ... తెలంగాణలో కార్యకర్తల నుండే నాయకులను సిద్దం చేస్తానని తెలంగాణాలో మళ్ళీ టీడీపీని పుంజుకునేలా చేస్తానని అన్నారు ... బుధవారం (ఆగస్టు 28) ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు చంద్రబాబుని కలిసేందుకు వచ్చారు . వారిని ఆప్యాయంగా పలకరిచిన చంద్రబాబు వారితో సేల్పీలు దిగారు . రెండు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ శాశ్వతంగా ఉండాల్సిన అవసరం ఉందని అయన వాఖ్యానించారు .ఈ సభలో తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే మాచే నాగేశ్వరరావు చంద్రబాబు నాయకత్వం గురించి మాట్లడుతూ భాగోద్వేగానికి లోనయ్యారు . స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభలో చంద్రబాబు ఎమ్మెల్యే నాగేశ్వరరావును శాలువాతో సత్కరించారు .  

Tags:    

Similar News