Huzurabad: నేడు హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించే ఛాన్స్

Huzurabad: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్?

Update: 2021-08-11 02:05 GMT

Huzurabad: హుజూరాబాద్‌ టీఆర్ఎస్ అభ్యర్థిని ఇవాళ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస యాదవ్‌నే హుజూరాబాద్‌ అభ్యర్థిగా ఖరారు చేసినట్లు సమాచారం. హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ పేరును సీఎం కేసీఆర్‌ ఈరోజు హైదరాబాద్‌లో ప్రకటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

Full View


Tags:    

Similar News