MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు.. ఈనెల 26న విచారణకు హాజరుకావాలన్న సీబీఐ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు ఇచ్చిన సీబీఐ

Update: 2024-02-22 03:01 GMT

MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు మరోసారి సీబీఐ నోటీసులు.. ఈనెల 26న విచారణకు హాజరుకావాలన్న సీబీఐ

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్‌ కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న విచారణకు హాజరుకావాలని సీబీఐ నోటీసుల్లో పంపింది. లిక్కర్‌ కేసులో ఇదివరకే కవితను హైదరాబాద్‌లోని ఇంటి వద్ద సీబీఐ అధికారులు విచారించారు. స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. ఇప్పుడు మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఈ అంశం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News