BJP: హుజురాబాద్ ఉపఎన్నికపై వేగం పెంచిన బీజేపీ

BJP: తరుణ్‌చుగ్ ఆధ్వర్యంలో హుజురాబాద్ బీజేపీ ఇన్‌ఛార్జుల భేటి * హాజరైన బండి సంజయ్‌, ఈటల, ఎంపీ అర్వింద్

Update: 2021-07-04 07:46 GMT

బీజీపీ (ఫైల్ ఇమేజ్)

BJP: హుజురాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ నేతలు వేగం పెంచారు. తరుణ్‌చుగ్‌ ఆధ్వర్యంలో హుజురాబాద్‌ పార్టీ ఇన్‌ఛార్జులు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో బండి సంజయ్‌, ఈటల, ఎంపీ అర్వింద్‌ పాల్గొన్నారు. ఇందులోభాగంగా.. పార్టీ సంస్థాగత సమావేశాలు, ఎన్నికలకు క్యాడర్‌ సిద్ధం చేయడంపై చర్చిస్తున్నారు.

Tags:    

Similar News