బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి

*రేవంత్‎రెడ్డి సమక్షంలో కండువా మార్చుకున్న శోభారాణి

Update: 2022-05-29 08:13 GMT

బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరిన శోభారాణి

Bandru Shobha Rani: ఓవర్సీస్ కాంగ్రెస్ నేతృత్వంలో బండ్రు శోభారాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అమెరికా టూర్‎లో ఉన్న టీ-పీసీసీ చీఫ్ రేవంత్‎రెడ్డి. సమక్షంలో శోభారాణి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన శోభారాణిని రేవంత్ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.

Full View


Tags:    

Similar News