తాళ్లగూడెంలో నాయీ బ్రాహ్మణులకు షేవింగ్‌ కిట్లు అందజేసిన అయిలయ్య

Beerla Ilaiah: రాజకీయాల్లో నాయీ బ్రాహ్మణులు ముందుండాలి

Update: 2023-01-24 13:30 GMT

తాళ్లగూడెంలో నాయీ బ్రాహ్మణులకు షేవింగ్‌ కిట్లు అందజేసిన అయిలయ్య

Beerla Ilaiah: యాదగిరిగుట్ట మండలంలోని గ్రామాల్లో నాయీ బ్రాహ్మణ సోదరులకు షేవింగ్‌, కటింగ్‌ కిట్లు అందజేశారు టీ.పీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంఛార్జ్‌ బీర్ల అయిలయ్య. తాళ్లగూడెంలో నాయీ బ్రాహ్మణులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏ కష్టం వచ్చినా కూడా ముందుంటానని తెలిపారు. రాజకీయాల్లో నాయి బ్రాహ్మణులు ముందుండాలన్నారు. 50ఏళ్లు దాటిన నాయీ బ్రాహ్మణులకు ప్రభుత్వం వెంటనే పింఛన్‌ మంజూరు చేయాలని బీర్ల అయిలయ్య డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News