బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం

Basara IIIT: ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు సమాచారం

Update: 2022-08-01 07:40 GMT

బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం

Basara IIIT: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో కరోనా కలకలం రేపింది. ఆరుగురు విద్యార్థులకు కరోనా సోకినట్లు సమాచారం. స్టూడెంట్స్‌కు ఏబీ బ్లాకులో వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు. విద్యార్థుల ప్రైమరీ కాంటాక్టులకు అధికారులు టెస్టులు చేయిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News