తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తాత్కాలిక వాయిదా

*హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో.. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా వేసిన పార్టీ

Update: 2022-06-01 10:16 GMT

తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తాత్కాలిక వాయిదా

BJP Praja Sangrama Yatra: తెలంగాణలో బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర తాత్కాలికంగా వాయిదా పడింది. మూడో దశ పాదయాత్రను బండి సంజయ్ ఈనెల 23 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. అయితే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర వాయిదా పడ్డట్లు తెలుస్తోంది.

Full View


Tags:    

Similar News