BJP Deeksha: ప్రారంభమైన బీజేపీ మౌనదీక్ష

BJP Deeksha: కరీంనగర్‌లో బండి సంజయ్‌ మౌన దీక్ష

Update: 2022-07-11 06:26 GMT

BJP Deeksha: ప్రారంభమైన బీజేపీ మౌనదీక్ష

BJP Deeksha: తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ మౌనదీక్ష చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు మౌనదీక్షకు దిగారు. కరీంనగర్‌లో బండి సంజయ్ మౌనదీక్ష చేపట్టారు. పోడు భూములు, ధరణి పోర్టల్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ.

Tags:    

Similar News