Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగింది

Update: 2024-05-02 10:30 GMT

Bandi Sanjay: ఫోన్ ట్యాపింగ్ కేసులో బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

Bandi Sanjay: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంగా జరిగిందన్నారు బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్. ట్యాపింగ్ కేసును నీరుగార్చేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మంత్రి హస్తముందని ఆరోపణలు చేశారు బండి సంజయ్. కేసీఆర్‌, కేటీఆర్‌తో జిల్లా మంత్రి చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌తో లాలూచీ పడి కేసును నీరుగార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్.

Tags:    

Similar News