సికింద్రాబాద్‌ రైల్వే అల్లర్ల కేసులో బెయిల్‌ మంజూరు

*ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు బెయిల్‌ మంజూరు చేసిన టీఎస్‌ హైకోర్టు

Update: 2022-08-01 09:10 GMT

సికింద్రాబాద్‌ రైల్వే అల్లర్ల కేసులో బెయిల్‌ మంజూరు

TS High Court: సికింద్రాబాద్‌ రైల్వే అల్లర్ల కేసులో ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థులకు బెయిల్‌ మంజూరు చేసింది తెలంగాణ హైకోర్టు. ఆర్మీ అభ్యర్థుల తరపున టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేయగా 16 మంది ఆర్మీ అభ్యర్థులకు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది ధర్మాసనం. 20వేల రూపాయలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.

Tags:    

Similar News