పెద్దపల్లి జిల్లా బేగంపేటలో దారుణం

Peddapalli: నవజాత శిశువును డ్రైనేజీలో పడేసిన గుర్తుతెలియని వ్యక్తులు

Update: 2022-07-23 05:54 GMT

పెద్దపల్లి జిల్లా బేగంపేటలో దారుణం

Peddapalli: పెద్దపల్లి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. రామగిరి మండలం బేగంపేటలో నవజాత శిశువును ఓ మురికి కాలువలో పేడశారు గుర్తుతెలియని వ్యక్తులు. డ్రైనేజీలో పడి ఉన్న శిశువును గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News