రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు

Raj Bhavan: కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారిగా ఎట్ హోం కార్యక్రమం

Update: 2024-01-26 12:28 GMT

 రాజ్‌భవన్‌లో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు

Raj Bhavan: హైదరాబాద్‌ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్‌ తమిళిసై ఆతిథ్యం ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొదటి సారిగా ఎట్ హోం కార్యక్రమం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Tags:    

Similar News