తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహూర్తం ఖరారు

Telangana: తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది.

Update: 2021-06-10 09:24 GMT

తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహూర్తం ఖరారు



Telangana: తెలంగాణలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. ఈ నెల 16 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. మొదటి దశలో 8వ తరగతి.. ఆపై తరగతులకు క్లాసులు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక అకాడమిక్‌ ఇయర్‌ ప్రారంభానికి సంబంధించి అధికారిక ప్రకటనను ఈ నెల 13న విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది టీఎస్‌ సర్కార్‌.

Full View
Tags:    

Similar News