Etela Rajender: 6వ రోజుకు చేరిన బీజేపీ నేత ఈటల ప్రజా దీవెన పాదయాత్ర

Etela Rajender: ఇల్లంతకుంటలో కొనసాగుతున్న ప్రజా దీవెన పాదయాత్ర * వాగొడ్డురామన్నపల్లి, మల్యాల, లక్మాజిపల్లి

Update: 2021-07-24 07:05 GMT

6వ రోజు ఈటెల రాజేందర్ పాదయాత్ర (ఫైల్ ఇమేజ్)

Etela Rajender: బీజేపీ నేత ఈటల ప్రజా దీవెన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతుంది. ‎ఆరవరోజు ఇల్లంతకుంట మండలం వాగొడ్డురామన్నపల్లి నుండి పాదయాత్ర ప్రారంభమైంది. మండలంలోని మల్యాల, లక్మాజిపల్లి, కనగర్తి, శ్రీరాములపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. పాదయాత్రలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు.

Tags:    

Similar News