సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి...

Sangareddy: ఒకరి మృతదేహం లభ్యం.. మరో ముగ్గురికి కోసం గాలింపు...

Update: 2022-03-25 07:15 GMT

సంగారెడ్డి జిల్లాలో విషాదం.. చెరువులో ఈతకు వెళ్లి నలుగురు విద్యార్థులు మృతి...

Sangareddy: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం కమలాపురంలో విషాదం చోటు చేసుకుంది. చెరువులో ఈతకు వెళ్లిన నలుగురు విద్యార్థులు చనిపోయినట్లు తెలుస్తోంది. ఒకరి మృతదేహం లభించగా... మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. పోలీసులు మృతుల వివరాలు సేకరిస్తున్నారు.

Tags:    

Similar News