Peddapalli District: గోదావరిఖని గంగానగర్‌లోని ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం

*ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న రెండు లారీలు *ఓ లారీ ఆటోపై పడటంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి

Update: 2021-12-21 04:47 GMT

గోదావరిఖని గంగానగర్‌లోని ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం

Breaking News: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్‌లోని ఫ్లై ఓవర్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొని పక్క నుంచి వెళ్తున్న ఆటోపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రామగుండం ప్రాంతవాసులుగా గుర్తించారు.

Tags:    

Similar News